ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PKL-11 : అజిత్‌, అర్జున్‌ జిగేల్‌

ABN, Publish Date - Aug 17 , 2024 | 06:07 AM

ప్రొ. కబడ్డీ సీజన్‌-11 ఆటగాళ్ల వేలం ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తొలిరోజైన గురువారం సచిన్‌ తన్వర్‌, మహ్మద్‌రెజాలపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు.. రెండోరోజైన శుక్రవారం జరిగిన వేలంలో అజిత్‌, జై

ముగిసిన ప్రొ. కబడ్డీ వేలం

ముంబై: ప్రొ. కబడ్డీ సీజన్‌-11 ఆటగాళ్ల వేలం ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తొలిరోజైన గురువారం సచిన్‌ తన్వర్‌, మహ్మద్‌రెజాలపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు.. రెండోరోజైన శుక్రవారం జరిగిన వేలంలో అజిత్‌, జై భవాన్‌, అర్జున్‌లను లక్షాధికారులను చేశాయి. అజిత్‌ను పుణెరి పల్టన్‌ జట్టు రూ.66 లక్షలకు, భగవాన్‌ను బెంగళూరు బుల్స్‌ రూ. 63 లక్షలకు, అర్జున్‌ను బెంగాల్‌ వారియర్స్‌ రూ.41 లక్షలకు సొంతం చేసుకున్నాయి.

Updated Date - Aug 17 , 2024 | 06:07 AM

Advertising
Advertising
<