ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీసీఐ ఏసీయూ చీఫ్‌ శరద్‌ కుమార్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:27 AM

బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌ (ఏసీయూ) చీఫ్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ శరద్‌ కుమార్‌ నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌ (ఏసీయూ) చీఫ్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ శరద్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. యూపీకి చెందిన 68 ఏళ్ల శరద్‌ కుమార్‌ 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. గతంలో నాలుగు సంవత్సరాలు జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా పని చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఏసీయూ చీఫ్‌ పదవిలో ఉంటారు.

Updated Date - Oct 05 , 2024 | 02:27 AM