ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN, Publish Date - Mar 24 , 2024 | 10:16 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2004-05 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

కోటపల్లి, మార్చి 24: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2004-05 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఆత్మీయంగా పలుకరించుకుని విందు, వినోదాలతో సాయంత్రం వరకు సందడిగా గడిపారు. నాటి ఉపాధ్యాయులు మల్లారెడ్డి, లక్ష్మణ్‌రావు, రమణరావు, శ్రీనివాస్‌, నీలేష్‌ కచ్‌వాల్‌, శ్రీనివాస్‌, విజయలక్ష్మీలను పూర్వ విద్యార్థులు సన్మానించారు.పూర్వ విద్యార్థులు కొంకటి సుందర్‌, రాజేష్‌, శంకర్‌, గోనె మోహన్‌రెడ్డి, శారద , సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 10:16 PM

Advertising
Advertising