ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలి

ABN, Publish Date - Jun 06 , 2024 | 10:53 PM

మండలంలోని అన్ని గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీ లకు పనులు కల్పించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.

భీమిని, జూన్‌ 6: మండలంలోని అన్ని గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీ లకు పనులు కల్పించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఉపాధిహామీ పథకం పనుల గురించి తెలుసుకున్నారు. రోజు ఎంత మంది కూలీలు పనిచేస్తు న్నారని, ఎంత కూలీ ఇస్తున్నారని సరైన సమయంలో వేతనాలు ఇస్తున్నా రా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూలీలకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.300 కూలీ డబ్బులు వచ్చేలా పనులు కల్పించాలన్నారు. ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో భాస్కర్‌రావు, ఈసీ సత్యనారాయణ, జూనియర్‌ అసిస్టెంట్‌ లలిత, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 10:53 PM

Advertising
Advertising