Yadadri : యాదాద్రిలో ప్రతిరోజూ వెయ్యి మందికి అన్నప్రసాదం
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:40 AM
యాదాద్రి కొండ కింద సత్రంలో ప్రతిరోజు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని ఆలయ ఈవో భాస్కర్రావు సోమవారం ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. ఇప్పటివరకు సత్రంలో ప్రతిరోజు 600
భువనగిరి అర్బన్: యాదాద్రి కొండ కింద సత్రంలో ప్రతిరోజు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని ఆలయ ఈవో భాస్కర్రావు సోమవారం ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. ఇప్పటివరకు సత్రంలో ప్రతిరోజు 600 మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. తాజాగా దీన్ని వెయ్యి మందికి పెంచా రు. యాదాద్రి కొండపై సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి.
Updated Date - Jun 04 , 2024 | 04:41 AM