ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yadadri : యాదాద్రిలో ప్రతిరోజూ వెయ్యి మందికి అన్నప్రసాదం

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:40 AM

యాదాద్రి కొండ కింద సత్రంలో ప్రతిరోజు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని ఆలయ ఈవో భాస్కర్‌రావు సోమవారం ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. ఇప్పటివరకు సత్రంలో ప్రతిరోజు 600

భువనగిరి అర్బన్‌: యాదాద్రి కొండ కింద సత్రంలో ప్రతిరోజు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని ఆలయ ఈవో భాస్కర్‌రావు సోమవారం ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. ఇప్పటివరకు సత్రంలో ప్రతిరోజు 600 మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. తాజాగా దీన్ని వెయ్యి మందికి పెంచా రు. యాదాద్రి కొండపై సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి.

Updated Date - Jun 04 , 2024 | 04:41 AM

Advertising
Advertising