ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బకాయి వేతనాలు ఇవ్వాలి

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:43 PM

బకాయి ఉన్న వేతనాలు విడుదల చేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ డిమాండ్‌ చేశారు.

కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద ధర్నా చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు

బకాయి వేతనాలు ఇవ్వాలి

విధులు బహిష్కరించి ధర్నా చేపట్టిన గ్రామపంచాయతీ కార్మికులు

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 5: బకాయి ఉన్న వేతనాలు విడుదల చేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొండమల్ల్లేపల్లి గ్రామపంచాయతీ కార్మికులు వి ధులు బహిష్కరించి స్థానిక చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా నారాయణ మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోడంతో కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అ న్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. వెంటనే బకాయి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు కో ట్ల సతీష్‌, వెంకటయ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:43 PM

Advertising
Advertising