శాకాంబరి అలంకరణలో దుర్గమ్మ
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:27 PM
కీసరగుట్టలోని దుర్గామాత శుక్రవారం భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈవో సుధాకర్రెడ్డి అధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కీసరగుట్టలోని దుర్గామాత శుక్రవారం భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈవో సుధాకర్రెడ్డి అధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వరుడి దర్శించుకున్న అనంతరంమహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
- కీసర,జూలై26
Updated Date - Jul 26 , 2024 | 11:27 PM