ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Immerions: వచ్చే ఏడాదైనా మానుకోండి.. వినాయకుడి భక్తులకు సీపీ ఆనంద్ కీలక విజ్ఞప్తి

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:00 PM

భాగ్యనగరం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున మొదలుపెడుతున్నారని, ఇలా చేయడంతో నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని అన్నారు.

హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున మొదలుపెడుతున్నారని, ఇలా చేయడంతో నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని అన్నారు. ఈ కారణంగా నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందని, వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Updated Date - Sep 18 , 2024 | 12:00 PM

Advertising
Advertising