ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Suicide: కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో దారుణం..

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:35 AM

కరీంనగర్ జిల్లా: నగరంలోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్న విద్యార్థిని అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహాన్ని కాలేజీ ప్రిన్స్‌పాల్ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

కరీంనగర్ జిల్లా: నగరంలోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్న విద్యార్థిని అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహాన్ని కాలేజీ ప్రిన్స్‌పాల్ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాలేజీలో తమ కుమార్తెకు సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్షిత మృత దేహం మార్చురిలో ఉంది. విద్యార్థినిది జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, మేడంపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2024 | 08:39 AM

Advertising
Advertising