ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీటీ.రణదీవె స్ఫూర్తితో ఉద్యమాలు

ABN, Publish Date - Apr 07 , 2024 | 12:19 AM

అఖిలభారత కార్మికోద్యమనేత బీటీ.రణదీవె స్ఫూర్తితో కార్మికులు తమహక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.

రణదీవె చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

రామన్నపేట, ఏప్రిల్‌ 6: అఖిలభారత కార్మికోద్యమనేత బీటీ.రణదీవె స్ఫూర్తితో కార్మికులు తమహక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదీవ 34వ వర్థంతి సందర్భంగా రామన్నపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ బీటీ.రణదీవె దేశ వామపక్ష ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన కార్మికోద్యమ సారఽథి అని కొనియాడారు. సీఐటీయూ వ్యవస్థాపక సభ్యులుగా ఉండే అనేక కార్మిక పోరాటాలకు సారధ్యం వహించారన్నారు. బీటీ రణదీవె స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ గొరిగె సోములు, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు వంగాల మారయ్య, నకిరేకంటి రాము, తరిగొప్పుల వెంకట్‌రెడ్డి, పిట్టల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:19 AM

Advertising
Advertising