ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:58 PM

జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రైనీ ఐపీఎస్‌ రాజే్‌షమీనా అన్నారు.

బండమీదిచందుపట్లలో కవాతు నిర్వహిస్తున్న సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది, పోలీసులు

చివ్వెంల, మార్చి 18: జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రైనీ ఐపీఎస్‌ రాజే్‌షమీనా అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు బండమీదిచందుపట్ల గ్రామాల్లో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించి, మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ఠ బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ వై.సురేందర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:58 PM

Advertising
Advertising