ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అక్రమంగా తరలిస్తున్న 25 ఆవు దూడలు స్వాధీనం

ABN, Publish Date - May 19 , 2024 | 11:52 PM

ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్‌లోని జియగూడకు అక్రమంగా తరలిస్తున్న 25 ఆవుదూడలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్‌ తెలిపారు.

యాచారం, మే 19 : ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్‌లోని జియగూడకు అక్రమంగా తరలిస్తున్న 25 ఆవుదూడలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్‌ తెలిపారు. బొలోరో వాహనంలో ఇస్రాపు శ్రీను అనే వ్యక్తి వాటిని తరలిస్తున్నాడని తెలిపారు. యాచారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆవుదూడలను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించామని చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 11:52 PM

Advertising
Advertising