ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గేట్‌ దిమ్మె కూలిపడి చిన్నారి దుర్మరణం

ABN, Publish Date - May 21 , 2024 | 12:25 AM

తోటి పిల్లలతో ఆడుకుంటూ బాలిక గేట్‌ దిమ్మెను పట్టుకోగా అది కూలిపడి బా లిక మృతిచెందిన విషాదకర ఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపూర్‌ లో సోమవారం చోటుచేసుకుంది.

File Photo

షాద్‌నగర్‌ రూరల్‌, మే 20 : తోటి పిల్లలతో ఆడుకుంటూ బాలిక గేట్‌ దిమ్మెను పట్టుకోగా అది కూలిపడి బా లిక మృతిచెందిన విషాదకర ఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపూర్‌ లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మల్లే్‌ష-రమాదేవి దంపతుల కూతురు సాక్షి(4) ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న ప్రహరీగోడ గేటు దిమ్మెను పట్టుకుంది. దిమ్మెను బలహీనంగా కట్టడం తో ముట్టుకోగానే బాలిక తలపై పడిం ది. సాక్షి తలపై పెళ్లలు పడి తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - May 21 , 2024 | 08:43 AM

Advertising
Advertising