ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:42 PM

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని వేదపురి, బాలాజీనగర్‌ కాలనీల్లో కౌన్సిలర్లు కుంట్ల మౌనిక ఉదయపాల్‌రెడ్డి,మర్రి అర్చన రాంరెడ్డిలతో కలిసి శనివారం రూ.22 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న చైర్మన్‌ మర్రి నిరంజన్‌ రెడ్డి

ఆదిభట్ల, జూన్‌ 8 : మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని వేదపురి, బాలాజీనగర్‌ కాలనీల్లో కౌన్సిలర్లు కుంట్ల మౌనిక ఉదయపాల్‌రెడ్డి,మర్రి అర్చన రాంరెడ్డిలతో కలిసి శనివారం రూ.22 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నిరంజన్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వార్డులో సమస్యలు గుర్తించడం జరిగిందని, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ లాంటి మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, మిగతా సమస్యలు దశలవారిగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ యాదగిరి, ఏఈ వీరాంజనేయులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ జాన్సన్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, రామారావు, పాండు గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:42 PM

Advertising
Advertising