ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాకంచర్లలో కబడ్డీ పోటీలు

ABN, Publish Date - May 19 , 2024 | 11:45 PM

మండలంలోని రాకంచర్లలో శ్రీలక్ష్మీ నర సింహస్వామి జాతర సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.

పూడూరు, మే 19: మండలంలోని రాకంచర్లలో శ్రీలక్ష్మీ నర సింహస్వామి జాతర సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆర్గనైజర్లు చంటి, నగేష్‌, శివా, హరి, రాహుల్‌, గణేష్‌, శ్రీశైలం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఆరు జట్లు పోటీపడ్డాయి. చివరి రోజు ఆదివారం గెలుపొందిన జట్టుకు మొదటిబహుమతి కంకల్‌ జట్టుకు మొదటి బహుమతి రూ.10వేలు, తిమ్మాపూర్‌ జట్టుకు రెండో బహుమతి రూ.5వేలు అందజేశారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:45 PM

Advertising
Advertising