బీసీ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:50 PM
తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్ పట్టణానికి చెందిన మాడపాటి ప్రదీప్కుమార్ నియమితులయారు.
షాద్నగర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్ పట్టణానికి చెందిన మాడపాటి ప్రదీప్కుమార్ నియమితులయారు. ఈ మేరకు బుధవారం షాద్నగర్లోని బీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. నాయకులు కటిక కృష్ణాజీ, శ్రీధర్వర్మ, వేణుగోపాల్, యాదయ్య, గుండాల గిరిబాబు, మల్లేష్ పాల్గొన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 11:50 PM