ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యూపీ, మహారాష్ట్ర ప్రచారానికి రాష్ట్ర బీజేపీ నేతలు

ABN, Publish Date - May 15 , 2024 | 03:05 AM

తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి

తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. వచ్చే నెల 1వ తేదీ వరకు ఇతర రాష్ట్రాల్లోని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ నాలుగు రోజుల పాటు యూపీలో ప్రచారం నిర్వహించనున్నారు. వారాణసిలో ప్రచారం నిమిత్తం ఆయన బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. అనంతరం మహారాష్ట్ర, ఢిల్లీలో ఆయన పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు యూపీలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ రెండు, మూడు రోజుల్లో వారాణసి వెళ్లనున్నారు.

Updated Date - May 15 , 2024 | 08:48 AM

Advertising
Advertising