ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahbubabad: కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వండి..: భూపాల్ నాయక్

ABN, Publish Date - Feb 02 , 2024 | 07:34 AM

మహబూబాబాద్: కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నారు.

మహబూబాబాద్: కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నారు. డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భూపాల్ నాయక్ భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో ఆయన పాల్గొన్ని హల్ చల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని భూపాల్ నాయక్ కోరుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 07:47 AM

Advertising
Advertising