ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశ చరిత్రలో కొత్త అధ్యాయం..

ABN, Publish Date - Jul 01 , 2024 | 08:42 AM

అమరావతి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్‌ను అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

అమరావతి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్‌ను అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. చెప్పింది చేయాలంటే చాలా చిత్తశుద్ది కావాలి. ఇప్పుడు చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు కూడా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నారు. నిజంగా ఈ పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వానికి దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా చెప్పవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..

చంద్రబాబు చేసి చూపించారు..

ఏపీలో పింఛన్ల పండగ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 01 , 2024 | 08:42 AM

Advertising
Advertising