ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:26 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏపీ టిట్కో హౌసింగ్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. తర్వాత పత్రికలకు వైసీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Meetings) ఐదవరోజు (5th Day) శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం (Question time) కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏపీ టిట్కో హౌసింగ్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. తర్వాత పత్రికలకు వైసీపీ (YCP) ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) మాట్లాడుతూ.. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక్క సాక్షి పత్రికకే మొత్తం రూ. 420 కోట్ల అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారని, ఒక జీవోను అడ్డుపెట్టుకుని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారని, స్పీకర్‌తో మాట్లాడి హౌస్ కమిటీ వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం 2019 -24 మధ్య రాష్ట్రంలో భారీ ఎత్తున ఆర్థిక అరాచకాలు ఆర్థిక శాఖను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. కాగా శుక్రవారంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యుల ఆగ్రహం

పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్‌

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 27 , 2024 | 06:26 PM

Advertising
Advertising