ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

ABN, Publish Date - Sep 06 , 2024 | 07:31 AM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా బీఆర్ఎస్ నేతల మాటలను వింటున్నారని మండిపడ్డారు. దీంతో కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాట్ కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా బీఆర్ఎస్ నేతల మాటలను వింటున్నారని మండిపడ్డారు. దీంతో కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాట్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని బల్మూరి వెంకట్ హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి జత్వానీ కేసులో ట్విస్ట్..

సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 06 , 2024 | 07:31 AM

Advertising
Advertising