ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

ABN, Publish Date - Jul 17 , 2024 | 07:14 AM

న్యూఢిల్లీ: రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం గత శనివారంతో ముగిసింది. అయితే రానున్న కొద్ది వారాల్లో జరగనున్న ఉప ఎన్నికలతో మళ్లీ బీజేపీ బలం పుంజుకోనుంది.

న్యూఢిల్లీ: రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం గత శనివారంతో ముగిసింది. అయితే రానున్న కొద్ది వారాల్లో జరగనున్న ఉప ఎన్నికలతో మళ్లీ బీజేపీ బలం పుంజుకోనుంది. త్వరలో బీహార్, మహారాష్ట్ర, అసోం, హరియాణ, మద్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలతో బీజేపీ బలం 96కు పెరగనుంది. బీహార్, మహారాష్ట్ర, అసోంలలో రెండేసి చొప్పున హరియాణ మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలలో ఒకటి చొప్పున బీజేపీ గెలుచుకోనుంది. వాటితోపాటు ఖాళీ అయిన నాలుగు నామినేటెడ్ సీట్లను కూడా బీజేపీ ఖాతాలో లెక్కేస్తే ఆ పార్టీ బలం 112కు చేరుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

లక్ష రుణ మాఫీ రేపే!

టీడీపీ శ్రేణులకు ముఖ్య గమనిక

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 07:14 AM

Advertising
Advertising