ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేటీఆర్ వచ్చి గాజులు, చీర తీసుకో..

ABN, Publish Date - Sep 29 , 2024 | 01:47 PM

నయీంనగర్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. దీనిపై ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.

హనుమకొండ: నయీంనగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్రిడ్జి వద్దకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రిడ్జి తమ హాయంలోనే మంజూరు చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అందుబాటులో లేరు.


నయీంనగర్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. దీనిపై ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా నయీంనగర్ బ్రిడ్జిపైకి వచ్చారు. కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కేటీఆర్‌కు చీర, గాజులు తీచుకువచ్చారు. కేటీఆర్ ఇక్కడకు వచ్చి తమ సవాల్‌ను స్వీకరించి నిజాలు తెలుసుకోవాలని, స్థానికులతో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..

హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..

జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 29 , 2024 | 01:47 PM