ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:15 AM

అమరావతి: గత ఐదేళ్లలో జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు ఇష్టారీతిన దారి మళ్లించారు. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 172 కోట్లు ఏం చేసిందో.. ఎందుకు ఖర్చు పెట్టిందో.. నేటికీ అంతుచిక్కడంలేదు.

అమరావతి: గత ఐదేళ్లలో జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు ఇష్టారీతిన దారి మళ్లించింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 172 కోట్లు ఏం చేసిందో.. ఎందుకు ఖర్చు పెట్టిందో.. నేటికీ అంతుచిక్కడంలేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూల ధనం వ్యయం కోసం ప్రత్యేక సాయం అనే పథకాన్ని కరోనా తర్వాత నుంచి అమలు చేస్తోంది.


మూలధనం వ్యయం విభాగాల్లోకి వచ్చే ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాఫ్ట్రాలు పంపితే సంబంధిత శాఖలు వాటిని పరిశీలించి.. ఆమోదించాక వాటికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఈ పథకాన్ని వాడుకోవడంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. నాలుగేళ్లలో కేవలం 2022-23లో మాత్రమే సమర్ధవంతంగా వాడుకుంది. 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో రూ. 501 కోట్లు, 2022-23లో 6,105 కోట్లు, 2023-24లో రూ. 172 కోట్లు.. ఈ పథకం కింద జగన్ సర్కార్ వాడుకోగలిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 21 , 2024 | 09:15 AM

Advertising
Advertising