ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తమ్ముడి కోసం అన్న రంగంలోకి..

ABN, Publish Date - Apr 30 , 2024 | 07:50 AM

హైదరాబాద్: తమ్ముడు కోసం అన్న ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. మే 5వ తేదీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. మరోవైపు కూటీమి పార్టీలకు చెందిన ముఖ్యనేతలు సయితం తమ ప్రచారాలను విస్తృతం చేశారు.

హైదరాబాద్: తమ్ముడు కోసం అన్న ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. మే 5వ తేదీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. మరోవైపు కూటీమి పార్టీలకు చెందిన ముఖ్యనేతలు సయితం తమ ప్రచారాలను విస్తృతం చేశారు. అన్నీ జిల్లాలను కలుపుకుని వెళ్లే విధంగా ఈ యాత్రలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఉమ్మడి సభల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వరుస ప్రచారాలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ కూటమి పార్టీల నేతలు ముందుకు సాగుతుండడంతో వైపీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పెన్షన్లపై వైసీపీ మరో కుట్ర..

జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

ఉద్యోగులకు అండగా..!

సంపద సృష్టితో మరింత సంక్షేమం..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 30 , 2024 | 07:50 AM

Advertising
Advertising