కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు ఆహ్వానం..
ABN, Publish Date - Sep 24 , 2024 | 09:24 PM
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నుంచి పిలుపు అందింది. రేపు (బుధవారం) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రావాలని పిలుపు వచ్చింది.
అమరావతి: నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నుంచి పిలుపు అందింది. రేపు(బుధవారం) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రావాలని పిలుపు వచ్చింది. రేపు ఉదయం 11గంటలకు ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబును కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మర్లు కలవనున్నారు. వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతరకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేశారు. 99మందితో మెుదటి నామినేటెడ్ పదవుల లిస్టును కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట
తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..
మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..
కేడర్కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 24 , 2024 | 09:26 PM