ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో..

ABN, Publish Date - Aug 12 , 2024 | 09:59 AM

అమరావతి: నిన్న మొన్నటి వరకూ వైసీపీ పెద్దలకు ఊడిగం చేశారు. వారి అడుగులకు మడుగులొత్తుతూ, వారు చెప్పిన దానికల్లా తలూపారు. ‘మీ మాటే మాకు శిరోధార్యం’ అంటూ తు.చ. తప్పకుండా పాటించారు. వైసీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసం ప్రతిపక్ష నేతలను నానా హింసలు పెట్టారు.

అమరావతి: నిన్న మొన్నటి వరకూ వైసీపీ (YCP) పెద్దలకు ఊడిగం చేశారు. వారి అడుగులకు మడుగులొత్తుతూ, వారు చెప్పిన దానికల్లా తలూపారు. ‘మీ మాటే మాకు శిరోధార్యం’ అంటూ తు.చ. తప్పకుండా పాటించారు. వైసీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసం ప్రతిపక్ష నేతలను నానా హింసలు పెట్టారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ప్లేటు ఫిరాయించి సరికొత్త డ్రామాకు తెరతీశారు. టీడీపీ (TDP)కి వీరభక్తులమనే ముసుగు వేసుకోవడంతో పాటు తాము కూడా వైసీపీ బాధితులమేనని, గత ప్రభుత్వంలో నానా అగచాట్లు పడ్డామని నమ్మబలుకుతున్నారు. తమపై టీడీపీ ముద్రవేసి వేధించారంటూ టీడీపీ నేతలను బురిడీ కొట్టించి కీలక పోస్టుల కోసం పైరవీలు చేస్తున్నారు. వీరిలో కొందరి ప్రయత్నాలు ఫలించి వారు కోరుకున్న పదవులు దక్కడంతో మిగిలిన వారు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యరంగంలోకి దిగిపోతున్నారు. వీరిని చూసి ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో’ అని సీనియర్‌ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్

ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..

బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..

అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 12 , 2024 | 09:59 AM

Advertising
Advertising