ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..

ABN, Publish Date - Sep 24 , 2024 | 09:47 AM

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తు్న్న ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్టోబర్ 1న తిరుమలకు వెళ్లనున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్న పవన్.. అక్టోబర్ 2న శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్టోబర్ 1న తిరుమలకు వెళ్లనున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్న పవన్.. అక్టోబర్ 2న శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అలాగే 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. కాగా పవన్ కల్యాణ్ మంగళవారం ఇంద్రకీలాద్రికి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..

కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 09:47 AM