ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాత పరువు తీసిన మనవడు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 07:03 AM

బెంగళూరు: కర్నాటక రాజకీయాలతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆ కుంటుంబం కీలకంగా వ్యవహరించింది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లోకీలకంగా వ్యవహరించిన ఆయన తన మనవళ్లు చేసిన పనులతో తల దించుకునే పరిస్థితి వచ్చింది.

బెంగళూరు: కర్నాటక రాజకీయాలతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆ కుంటుంబం కీలకంగా వ్యవహరించింది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లోకీలకంగా వ్యవహరించిన ఆయన తన మనవళ్లు చేసిన పనులతో తల దించుకునే పరిస్థితి వచ్చింది. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుటుంబం పూర్తిగా వివాదాల్లో కూరుకుపోయింది. హసన్ తాజా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందలాదిమంది మహిళలను వేధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో విచారణ ఎదుర్కొంటుండగా.. అతని సోదరుడు సూరజ్ అసహజ లైంగిక వేధింపుల కేసులో తాజాగా అరెస్టు అయ్యారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 07:03 AM

Advertising
Advertising