ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సజ్జలను విచారించనున్న పోలీసులు ..

ABN, Publish Date - Oct 17 , 2024 | 12:34 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య విచారణకు రావాలని పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసు ఇచ్చారు. అయితే సజ్జల విచారణకు వస్తారా.. లేదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు రాకపోతే పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేదానిపై చర్చ జరుగుతోంది.

గుంటూరు జిల్లా: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య విచారణకు రావాలని పోలీసులు నోటీసులో తెలిపారు. అయితే సజ్జల విచారణకు వస్తారా.. లేదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు రాకపోతే పోలీసుల తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేదానిపై చర్చ జరుగుతోంది.


2021 అక్టోబర్ 19న వైసీపీ మూకలు మంగళగిరి బైపాస్ రోడ్డులోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిడికి పాల్పడ్డారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయాడు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో సహా 28 మందిని అరెస్టు చేశారు. మిగతావారు కోర్టును ఆశ్రయించి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..

మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 12:34 PM