ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..

ABN, Publish Date - Aug 02 , 2024 | 08:54 AM

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. అస్మదీయ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు అడ్డగోలుగా టెండరు ప్రక్రియ నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖలో ఇలాంటి బాగోతమే జరిగింది. ఈ శాఖను ఉపయోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు భూములు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టెండర్ల గోల్‌మాల్‌కు స్కెచ్ వేశారు.

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో (YCP Govt.) ఏపీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. అస్మదీయ కంపెనీలకు (Asmadiya companies) కాంట్రాక్టు కట్టబెట్టేందుకు అడ్డగోలుగా టెండరు ప్రక్రియ నిర్వహించారు. స్టాంపులు 9Stamps), రిజిస్ట్రేషన్‌ల (Registrations) శాఖలో ఇలాంటి బాగోతమే జరిగింది. ఈ శాఖను ఉపయోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు భూములు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టెండర్ల గోల్‌మాల్‌కు స్కెచ్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 295 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వాటిలో ఎంపిక చేసిన 10 కార్యాలయాల్లో ఆధునిక హంగులు సదుపాయాలతో మెరుగైన సేవలు అందించాలన్న ప్రతిపాదన చేశారు. 2023లో టెండర్లు పిలిచారు. దీనికి కొన్ని కంపెనీలు వేశాయి. వాటిలో ఎల్ 1 ఖరారు చేసేలోపే ముగిసిన టెండరు ప్రక్రియను జులైలో రద్దు చేశారు. దీనికి నాటి ప్రభుత్వం ఎలాంటి కారణాలు చెప్పలేదు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారి రామ్ఇన్‌ఫో అనే వైసీపీ అస్మదీయ కంపెనీ రూ. 127 కోట్లతో టెండర్ వేసింది..


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..

ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ

విశాఖ టు దుబాయ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 02 , 2024 | 08:54 AM

Advertising
Advertising