ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వానికి చెప్పకుండా రూ.159 కోట్లు స్వాహా..

ABN, Publish Date - Sep 25 , 2024 | 10:58 AM

కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ నుంచి చెల్లింపులపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ బుధవారం విచారించనుంది. ఎంత మేర రుణాలు తీసుకున్నారు.. ఎవరెవరికి చెల్లింపులు చేశారు.. తదితర అంశాలపై కార్పొరేషన్‌ ఎండీ, గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను ప్రశ్నించనుంది.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వానికి చెప్పకుండానే రూ. 159 కోట్లు బ్యాంకు గ్యారంటీల సొమ్మును నిర్మాణ ఏజెన్సీకి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (EE) ఇచ్చేశారు. ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారా.. లేదా అన్న సమాచారం ఈఎన్‌సీ కార్యాలయానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోస్ కమషన్ జరుపుతున్న విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా కమిషన్ ఐదుగురిని ప్రశ్నించింది. వారిలో ప్రస్తుత. మాజీ అధికారులు ఉన్నారు.


నేడు కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌పై విచారణ

కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ నుంచి చెల్లింపులపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ బుధవారం విచారించనుంది. ఎంత మేర రుణాలు తీసుకున్నారు.. ఎవరెవరికి చెల్లింపులు చేశారు.. తదితర అంశాలపై కార్పొరేషన్‌ ఎండీ, గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను ప్రశ్నించనుంది. ఆయనతోపాటు డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ ఫణిభూషణ్‌శర్మ, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పద్మావతితోపాటు కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌లోని చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 11:01 AM