ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..

ABN, Publish Date - Aug 02 , 2024 | 08:33 AM

అమరావతి: మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో సంచలన ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని మన్నించండి కామ్రేడ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలువురు సీపీఎం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

అమరావతి: మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ట్విట్టర్‌ (Twitter)లో సంచలన ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని మన్నించండి కామ్రేడ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గురువారం నాడు మడకశిర (Madakasira) నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలువురు సీపీఎం నేతలను (CPM Leaders) పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు పట్ల మన్నించాలని నారా లోకేష్ కోరారు. ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత పోలీసుల తీరు మారలేదని అన్నారు. అప్రజాస్వామిక అరెస్టులు పునరావృతం కానివ్వమని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాపాడతామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చూడాలంటూ ఈ ట్వీట్‌ను ఏపీ పోలీస్ 100కు మంత్రి నారా లోకేష్ ట్యాగ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ

విశాఖ టు దుబాయ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 02 , 2024 | 08:33 AM

Advertising
Advertising