ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!

ABN, Publish Date - Jul 29 , 2024 | 08:25 AM

విశాఖ: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్యాన్ పార్టీ పవర్ కోల్పోయింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ పట్టణం జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి సహా కార్పొరేటర్లకు టెన్షన్ మొదలైంది. గతంలో ఓట్ ఆఫ్ మెజారిటీ వైసీపీకే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

విశాఖ: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్యాన్ పార్టీ పవర్ కోల్పోయింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ పట్టణం జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి సహా కార్పొరేటర్లకు టెన్షన్ మొదలైంది. గతంలో ఓట్ ఆఫ్ మెజారిటీ వైసీపీకే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మేయర్ పీఠాన్ని కైవశం చేసుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ ఆర్డినెన్స్‌తో మేయర్‌పై అవిశ్వాసం సాధ్యంకాదు. దీంతో మేయర్ పీఠానికి ఇప్పటికిప్పుడు ముప్పు లేనట్టే. అయితే త్వరలో జరిగే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక ముందే కూటమి ఆపరేష్ ఆకర్ష్ ప్రారంభించింది. గతంలో గెలిచిన ముగ్గురు ఇండిపెడెంట్ కార్పొరేటర్లలో ఇద్దరు జనసేనలోకి జంప్ కాగా, మరొకరు టీడీపీలో చేరారు. మరో వైసీపీ కార్పొరేటర్ కూడా అప్పట్లో సైకిలెక్కేశారు. తాజాగా 7గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరి.. పసుపు కండువ కప్పుకోగా మరో ఐదుగురు జనసేనలో చేరబోతున్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...

సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 29 , 2024 | 08:27 AM

Advertising
Advertising