ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 07:31 AM

చిత్తూరు జిల్లా: ఐదేళ్ల జగన్ హయాంలో ఎక్కువ దోచుకున్నది ఎవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా పెద్దిరెడ్ది అని ఠక్కున సమాధానం చెబుతారు. మైనింగ్ అక్రమాలతో వేల కోట్లు దోచుకున్న పెద్దిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకమంటూ లేదు.

చిత్తూరు జిల్లా: ఐదేళ్ల జగన్ (Jagan) హయాంలో ఎక్కువ దోచుకున్నది ఎవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా పెద్దిరెడ్ది (Peddireddy) అని ఠక్కున సమాధానం చెబుతారు. మైనింగ్ (Mining) అక్రమాలతో వేల కోట్లు దోచుకున్న పెద్దిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకమంటూ లేదు. మైనింగ్ దందాతో పెద్దిరెడ్డి కోట్లకు కోట్లు దండుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారికంగా మొత్తం 314 గ్రానైట్ క్వారీలు, 98 రోడ్డు మెటల్ క్వారీలు, 325 పరిశ్రమలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనాధికారిక అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తమిళనాడు, కర్నాటక సరిహద్దులుగా ఉండడంతో మైనింగ్ అక్రమ దందా యధేచ్చగా పెద్దిరెడ్డి మనుషులు సాగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రణమా... రాజకీయమా?

ఎముకలే లేని 8 జీవులు ఇవే...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 04 , 2024 | 07:31 AM

Advertising
Advertising