ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజాగళం సభలో పోలీసుల అత్యుత్సాహం..

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:21 PM

చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ సీఎం జగన్ జేబు సంస్థగా మారిపోయిందని.. ఏకంగా ప్రధాని మోదీ ఎదురుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ సీఎం జగన్ జేబు సంస్థగా మారిపోయిందని.. ఏకంగా ప్రధాని మోదీ ఎదురుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ పాల్గొన్న సభలో పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇదే విషయంపై బీజేపీ నేతలు మోదీకి ఫిర్యాదు కూడా చేశారు. అటు ప్రధాని కూడా సభలో పోలీసులు కనిపించలేదని స్వయంగా ప్రస్తవించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 12:25 PM

Advertising
Advertising