ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెగిన చెరువు కట్ట.. దీన పరిస్థితిలో గ్రామస్థులు

ABN, Publish Date - Sep 07 , 2024 | 06:13 PM

మహబూబాబాద్ జిల్లా: అందరూ గణపతికి పూజలు చేస్తుంటే.. మహబూబాబాద్ జిల్లా, రావిరాలలో మాత్రం ఎడతెరిపిలేని వర్షంతో ఆ గ్రామం బోసిపోయింది. గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజల కంట కన్నీరు మిగిల్చింది.

మహబూబాబాద్ జిల్లా: అందరూ గణపతికి పూజలు చేస్తుంటే.. మహబూబాబాద్ జిల్లా, రావిరాలలో మాత్రం ఎడతెరిపిలేని వర్షంతో ఆ గ్రామం బోసిపోయింది. గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. గ్రామస్తులకు పూట గడవడమే కష్టంగా మారింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి విలువైన వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. వరద ప్రవాహంలో మూగజీవాలు కొట్టుకుపోయాయి. వరద ఉధృతికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గేట్లను ఢీ కొట్టిన బోట్లు.. యజమానుల ఆచూకీ లభ్యం..

దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..

విజయవాడ వాసులకు మరో చేదు వార్త..

గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 07 , 2024 | 06:13 PM

Advertising
Advertising