ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జెత్వాని కేసులో ట్విస్ట్.. హైకోర్టు లో విశాల్ గున్నికి ఊరట

ABN, Publish Date - Sep 25 , 2024 | 04:20 PM

ముంబయికి చెందిన నటి కదంబరి జత్వానీ కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. విశాల్‌పై అక్టోబర్ 1వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

ముంబయికి చెందిన నటి కదంబరి జత్వానీ కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. విశాల్‌పై అక్టోబర్ 1వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ముంబయి నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 1కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - Sep 25 , 2024 | 04:20 PM