ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

ABN, Publish Date - May 20 , 2024 | 08:53 AM

అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంఘటనల తీవ్రతలనుబట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని, కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని..

అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంఘటనల తీవ్రతలనుబట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని, కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ప్రత్యే క దర్యాప్తు బృందం సేకరించిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల మెడపై కత్తిపెట్టి టీడీపీ ఏజెంట్‌ను బయటకు రప్పించడం, నరసరావుపేటలో ఏకంగా టీడీపీ అభ్యర్థి వాహనంపైనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం వంటిది పెద్ద తీవ్రమైనదిగా పోలీసులు పరిగణించలేదు. మారణాయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు. మాచర్లలో నమోదైన ఎఫ్ఐఆర్‌లలో సిట్ దీనిని గమనించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కుట్రలను బయటపెట్టిన నీతి ఆయోగ్

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 08:53 AM

Advertising
Advertising