హై స్పీడ్ లో సిట్.. అన్ని కోణాల్లో విచారణ..
ABN, Publish Date - Sep 29 , 2024 | 02:01 PM
తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తిరుపతిలో సిట్ సభ్యులు భేటీ అయ్యారు. తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై విచారణ చేస్తున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.
తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తిరుపతిలో సిట్ సభ్యులు భేటీ అయ్యారు. తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై విచారణ చేస్తున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఈ కేసుపై చర్చించేందుకు సిట్ టీమ్తో సమావేశం నిర్వహించామన్నారు. ఏఆర్ డెయిరీకి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్లు సీట్ విచారణ బృందం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సీట్ టిమ్ను బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేస్తామని, మరో రెండు రోజులు పాటు విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..
హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..
జగన్పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 29 , 2024 | 02:02 PM