ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ ప్లాన్ ఇదే..

ABN, Publish Date - May 11 , 2024 | 08:13 AM

శ్రీ సత్యసాయి జిల్లా: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ తీసుకువచ్చారని శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు.

శ్రీ సత్యసాయి జిల్లా: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ తీసుకువచ్చారని శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. సీఎం జగన్ అక్రమంగా సంపాదించిన రూ. 8 లక్షల కోట్ల డబ్బులను భూముల కొనుగోలుకు దారి మళ్లించేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ తీసుకువచ్చారని మండిపడ్డారు. ఈ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. విలువైన భూములను తక్కువ ధరకే కొట్టివేయాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్తులను మింగేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టమని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

జగన్‌కు ఓటేస్తే ఉరితాడే!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 11 , 2024 | 08:14 AM

Advertising
Advertising