ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:34 AM

పట్నా: బిహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్‌(యూ) చీఫ్‌, సీఎం నితీశ్‌ కుమార్‌.. బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ కావడమే ఇందుకు కారణం..! వచ్చే ఏడాది జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నితీశ్‌ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారని..

పట్నా: బిహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్‌(యూ) చీఫ్‌, సీఎం నితీశ్‌ కుమార్‌.. బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ కావడమే ఇందుకు కారణం..! వచ్చే ఏడాది జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నితీశ్‌ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే తేజస్వీతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కేవలం సమాచార కమిషనర్‌ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సమాచార కమిషనర్‌ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది.


ఈ భేటీ తర్వాత తేజస్వీయాదవ్‌ చేసిన వ్యాఖ్యలు.. తాజా చర్చకు దారి తీశాయి. ‘‘65 శాతం రిజర్వేషన్ల అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీశ్‌ గుర్తుచేయగా.. న్యాయసమీక్షకు అతీతమైన రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో 65 శాతం రిజర్వేషన్ల అంశాన్ని చేర్చేలా కృషిచేయాలని నేను కోరాను’’ అని తేజస్వీయాదవ్‌ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..

రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..

ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 11 , 2024 | 09:34 AM

Advertising
Advertising