ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జానీ మాస్టర్ విచారణ.. వెలుగులోకి సంచలన నిజాలు..

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:05 PM

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ కస్టడీ విచారణ రెండో రోజు గురువారం కొనసాగుతోంది. నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ కస్టడీ విచారణ రెండో రోజు గురువారం కొనసాగుతోంది. నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. అసిస్టెంట్ కొరియా గ్రాఫర్‌ను ముంబైకి తీసుకువెళ్లి అత్యారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది.


జానీ మాస్టర్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం సాయంత్రం జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీకి తీసుకుని నార్సింగ్ పీఎస్‌కు తరలించారు. గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి విచారణ చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ వాసులకు సర్కార్ తీపి కబురు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి

కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు

అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 26 , 2024 | 01:05 PM