ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయాలు ఇవే..

ABN, Publish Date - Aug 09 , 2024 | 09:22 AM

అమరావతి: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీనేతల భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది.

అమరావతి: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ (SC Classification)అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt.,) యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో (TDP Polit Bureau Meet) వెల్లడించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీనేతల భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం వర్గీకరణకు ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఈ అంశం పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ సమస్యలు ఉండవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఏ జిల్లాలో ఏ ఉపకులం జనాభా ఎంత ఉంటే అంత దామాషాలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 09:22 AM

Advertising
Advertising