ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పుంగనూరులో ముగ్గురు రామచంద్రులు పోటీ..

ABN, Publish Date - Mar 22 , 2024 | 09:58 AM

చిత్తూరు జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు.

చిత్తూరు జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ తరపున చల్లా రామచంద్రారెడ్డి.. అలియాస్ చల్లా బాబు, భారత చైతన్య యువజన పార్టీ డీసీవై అభ్యర్థిగా బోడె రామచంద్రయాదవ్ బరిలో దిగుతున్నారు. దీంతో ఇక్కడ బిగ్ ఫైట్ జరగనుంది. ఈ స్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదిగా ముద్రపడింది. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతల ప్రాబల్యాన్ని తట్టుకోలేని పెద్దిరెడ్డి వికృత రాజకీయాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 09:59 AM

Advertising
Advertising