ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ తనిఖీలు..

ABN, Publish Date - Aug 14 , 2024 | 11:25 AM

అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న లే అవుట్లలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో హౌసింగ్‌లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేదల ఇల్ల నిర్మాణం ముసుగులో గత వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతి, లక్రమాలకు తెరతీసింది.

అమరావతి: ఏపీ రాష్ట్ర (AP State) వ్యాప్తంగా జగనన్న లే అవుట్లలో (Jagananna layouts) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో హౌసింగ్‌లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం ముసుగులో గత వైసీపీ ప్రభుత్వం (Last YCP Govt.,) భారీ అవినీతి, లక్రమాలకు తెరతీసింది. ఇక పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్లకు భూ సేకరణ, మెరక పనులు మౌలిక వసతుల కల్పన, ఇళ్ల నిర్మాణం.. ఇలా ప్రతి దశలోనూ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి.


వైసీపీ సర్కార్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులతోపాటు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులతో కూడిన లేఖలు రాస్తున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని అర్బన్ హౌసింగ్ లే అవుట్లు, అవినీతిపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే విచారణకు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి..

9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన

ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..

శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 11:25 AM

Advertising
Advertising