ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..

ABN, Publish Date - Jul 01 , 2024 | 08:21 AM

గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్ సిద్ధం సభలో ఎం చెప్పారంటే.. ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, ఇక్కడ రాజధాని ఉండదని, విశాఖకు మారుతుందని చెప్పినప్పుడు తాను ఆ రోజంతా ఏడ్చానని.. తాము కూడా రాజధాని అమరావతి కోసం ల్యాండ్ ఇచ్చామని, తమ పిల్లల భవిష్యత్ ఏమౌతుందోనని భయపడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు చేసి చూపించారు..

ఏపీలో పింఛన్ల పండగ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 01 , 2024 | 08:21 AM

Advertising
Advertising