ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన వైసీపీ నేతలు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 09:39 AM

అమరావతి: వైసీపీతో అంటకాగడమే కాకుండా విచ్చలవిడిగా వ్యవహరించి నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు ఇప్పుడు పరారవుతున్నారు. రౌడియీజం, సెటిల్‌ మెంట్లు, భూ కబ్జాలతో రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వారి గ్యాంగులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతున్నాయి.

అమరావతి: వైసీపీ (YCP)తో అంటకాగడమే కాకుండా విచ్చలవిడిగా వ్యవహరించి నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు (Officials) ఇప్పుడు పరారవుతున్నారు. రౌడియీజం, సెటిల్‌ మెంట్లు, భూ కబ్జాలతో (Rowdyism, Settlements, Land Grabbing) రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు (Ex MLAs), వారి గ్యాంగులు (Gangs) అండర్ గ్రౌండ్‌కు (Underground) వెళ్లిపోతున్నాయి. నోటిదూల తీర్చుకోవడమే కాకుండా.. వయసును, ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను లెక్క చేయకుండా రెచ్చిపోయి మాట్లాడిన నేతలు నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అడ్డగోలుగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు పరారుకావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పుడు తోడేశారు.. ఇప్పుడు తరలిస్తున్నారు..

నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 04 , 2024 | 09:39 AM

Advertising
Advertising