ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెవిరెడ్డిపై వైసీపీ నేతల ఫైర్..

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:54 AM

చిత్తూరు జిల్లా: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డారు. ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చి ఫ్యాన్ పార్టీ అభ్యర్ధి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

చిత్తూరు జిల్లా: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డారు. ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చి ఫ్యాన్ పార్టీ అభ్యర్ధి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను నిలువునా ముంచేశారని టాక్.. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు చెవిరెడ్డి తన వాటా నగదు ఇవ్వకుండా అసెంబ్లీ అభ్యర్థులను మోసం చేశారని ఓడిపోయిన అభ్యర్థులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారట.. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత చెవిరెడ్డి కనిపించకుండా పోయారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 10 , 2024 | 07:54 AM

Advertising
Advertising