ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేతలు

ABN, Publish Date - May 20 , 2024 | 09:45 AM

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు యదేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించారు.

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు యదేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించారు. ఈ ఆక్రమణలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో జామాయిల్ మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మండలంలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలే లక్ష్యంగా వైసీపీ నేతలు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తూర్పు గోదావరి జిల్లాలో సైకిల్ హవా..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 09:45 AM

Advertising
Advertising